బల్లియా: కరోనా మహమ్మారిపై పోరులో దేశ ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఓ సోషల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సెమినార్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రావత్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ప్రజలందరూ ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రజలకు సాయం చేసేందుకు, వారికి అండగా నిలిచేందుకు ఆర్మీ రెడీగా ఉందని స్పష్టం చేశారు.
కరోనా క్రైసిస్.. ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ రెడీ
- దేశం
- May 24, 2021
లేటెస్ట్
- చెరువుల రక్షణకు ఏం చేస్తరు?
- దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి
- జూబ్లీహిల్స్ లో 22 సెకండ్ హ్యాండ్ కార్లు దగ్ధం
- పాలమూరు పేరుతో కేసీఆర్ నిధులు మేసిండు : చల్లా వంశీచంద్రెడ్డి
- తిరుపతి రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
- ఇయ్యాల రాష్ట్రానికి జస్టిస్ ఘోష్
- సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా
- లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి
- గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
- ఫిర్జాదిగూడ హోటల్లో అగ్ని ప్రమాదం
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- రామాలయంలో డీజీపీ పూజలు