పోస్ట్ ఆఫీసులో డబ్బులు చోరీ చేసిన దొంగ అరెస్ట్

పోస్ట్ ఆఫీసులో  డబ్బులు చోరీ చేసిన దొంగ అరెస్ట్

హైదరాబాద్ శివారు R.C. పురం పోస్ట్ ఆఫీసులో ఈ నెల 13న డబ్బులు చోరీ చేసిన గజ దొంగను అరెస్ట్ చేశామన్నారు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి. పోస్ట్ ఆఫీసులో స్వీపర్ గా పనిచేసే మహమ్మద్ జహీర్ 34 లక్షలకు పైగా దొంగతనం చేశాడని చెప్పారు. నిందితుడు యూ ట్యూబ్ వీడియోలు చూసి చోరీకి ప్లాన్ వేశాడని తెలిపారు. అతని దగ్గరి నుంచి 95 శాతానికి పైగా నగదు, మోటార్ సైకిల్, ఐరన్ రాడ్, గ్యాస్ కట్టర్ స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ శిల్పవల్లి. 

ఇవి కూడా చదవండి

కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది

మేడారం జాతర హుండీ లెక్కింపు.. 5వ రోజు ఆదాయం ఎంతంటే

మనసు మార్చుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్