మమతా బెనర్జీ గోత్రం చెప్పడాన్ని తప్పుబట్టిన అసదుద్దీన్

మమతా బెనర్జీ గోత్రం చెప్పడాన్ని తప్పుబట్టిన అసదుద్దీన్

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభలో తన గోత్రం చెప్పడాన్ని తప్పుబట్టారు MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. మమతాబెనర్జీ, నరేంద్ర మోడీకి పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. సోకాల్డ్ సెక్యులర్ పార్టీల నేతంలా తామే అతిపెద్ద హిందువులం అని చెప్పుకునేందుకు పోటీ పడుతున్నారని ఒవైసీ చెప్పారు. భారత రాజకీయాలు కూడా ఇజ్రాయెల్ మాదిరిగా మారిపోతున్నాయన్నారు ఒవైసీ.