మెదన్ : ఇండోనేసియాలోని సుమత్రా ద్వీపంలో ఆకస్మిక వరదలు సంభవించడంతో శనివారం దాదాపుగా 12 మంది గల్లంతయ్యారు. కుండ పోత వర్షం కారణంగా శుక్రవారం అర్ధరాత్రి కొండ ప్రాంతాల నుంచి చెట్లు, రాళ్లు పడడంతో నది ఉప్పొంగింది. ఆనకట్టలు కూలి వరద గ్రామాలను వరద ముంచెత్తిందని ఓ స్థానికుడు తెలిపారు. టోబా సమీపంలోని గ్రామమైన సిమంగుళంపే తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు.
సుమత్రా దీవుల్లో వరద భీభత్సం
- విదేశం
- December 3, 2023
లేటెస్ట్
- పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!
- ఉల్లి ఎగుమతులపై బ్యాన్ ఎత్తివేత
- కోటక్ బ్యాంక్ లాభం రూ. 4,133 కోట్లు
- బీజేపీకి ఓటేస్తే గోదాట్లో ఏసినట్టే! : కేసీఆర్
- కాంగ్రెస్లో నయా జోష్.. మండుటెండలో జన జాతర సక్సెస్
- రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు
- అదానీ, అంబానీ కోసమే మోదీ.. ఏటా 3 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసిండు: వివేక్ వెంకటస్వామి
- ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్రెడ్డి
- నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్ సభలు
- లోక్సభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు