బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు. రోడ్డు మూసివేతతో బద్రీనాథ్లో 200 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. దారి మధ్యలో ఉన్న 800 మందిని గోవింద్ ఘాట్ ప్రాంతంలోని గురుద్వారాకు తరలించి వసతి కల్పించారు. భారీవర్షాల కారణంగా జాతీయరహదారిపై కొండచరియలు విరిగి పడటంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలచిపోయాయి. రోడ్డు మూసివేతతో బద్రీనాథ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది యమునోత్రి, గంగోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ ప్రాంతాల సందర్శనకు వచ్చి యాత్రికుల సంఖ్య 15 లక్షలమందికి దాటింది.
బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేత
- దేశం
- July 13, 2019
లేటెస్ట్
- కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు
- పీసీసీ రేసులో ఎస్సీ కోటాలో ఇద్దరు.. బీసీ కోటాలో ముగ్గురు
- హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం.. ట్రాఫిక్ జాం
- Sunny Leon: అందుకే సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు.. కారణం చెప్పిన కర్ణాటక కుర్రోళ్ళు
- గుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- GV Prakash: తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా.. విడాకుల ట్రోల్స్పై జీవీ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
- బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి
- టీడీపీలో చేరిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు
- పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
Most Read News
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!