ఎమ్మెల్సీ కవిత ఎందుకు ప్రశ్నించట్లేదు : కార్తీకారెడ్డి

ఎమ్మెల్సీ కవిత ఎందుకు ప్రశ్నించట్లేదు :  కార్తీకారెడ్డి
  • బీఆర్ఎస్​ టికెట్ల కేటాయింపులో మహిళలకు అన్యాయం

సికింద్రాబాద్, వెలుగు:మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదని మాజీ మేయర్, బీజేపీ నేత బండ కార్తీకారెడ్డి మండిపడ్డారు.హిళలకు టిక్కెట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దేశానికి తెలంగాణ రోల్​మోడల్‌‌‌‌‌‌‌‌ అని చెబుతున్న సీఎం కేసీఆర్​మహిళలకు సముచిత స్థానం ఎందుకు కల్పించలేదని ఆమె  ప్రశ్నించారు.  

టిక్కెట్ల కేటాయింపులో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ.. కేవలం 6 శాతం మాత్రమే మమహిళలకు పార్లమెంటు స్థానాల్లో 33 శాతం రిజర్వేషన్​కల్పిస్తూ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఆందోళన చేశారన్నారు. అయితే, ఇప్పుడు  సొంత పార్టీలో తండ్రి కేవలం 7 మంది మహిళలకు మాత్రమే సీట్లు కేటాయిస్తే  కవిత ఎందుకు ప్రశ్నించడం లేదని కార్తీకా రెడ్డి మండిపడ్డారు.