WTC ఫైనల్,ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు టీమిండియా ఖరారు

WTC ఫైనల్,ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు టీమిండియా ఖరారు

న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు 25 మందితో కూడిన టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. అలాగే ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ తో ఆడే 5 టెస్టుల సిరీస్ కు కూడా జట్టును ప్రకటించింది.

టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్,మయాంక్ అగర్వాల్, చటేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్,రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్. ఇక కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా ఫిట్ నెస్ టెస్టులో పాసైత్ ఇంగ్లాండ్ కు వెళతారు. అలాగే మరో నలుగురు అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జన్ నాగ్వస్వల్లాను స్టాండ్ బై ప్లేయర్స్ గా బీసీసీఐ ఎంపిక చేసింది.