ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ సోమవారం 24 వ రోజు మధిర మండలం దేశీనేనిపాలెం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఇల్లూరు మీదుగా మహాదేవపురం వరకు పాదయాత్ర సాగనుంది. భట్టి విక్రమార్క పాదయాత్ర ఇవాళ మొత్తం 11 కిలోమీటర్లు సాగనుంది. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క.
ఇవి కూడా చదవండి
కరోనా కలకలం.. ఒక్కరోజులో 90 శాతం పెరిగిన కేసులు