ఓటు వేయడమంటే చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. ఎంతో విలువైన ఓటును కూడా సద్వినియోగం చేసుకోరు. దేశ వ్యాప్తంగా ఓటింగ్ శాతం తగ్గడంలో ఇదొక కారణం. అయితే ఎన్నికల్లో కొందరు వృద్ధ మహిళలు ఓటు వేయడాన్ని మనం చూస్తుంటాం. మహా రాష్ట్ర, హర్యానాతో పాటు ఇవాళ ఓడిశాలోని బీజేపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అక్కడ లోచనా నాయక్ అనే 100 ఏళ్ల మహిళ బార్పాలిలో తన ఓటు హక్కు వినియోగించుకుంది.
Bijepur assembly bypoll: A 100 year old woman Lochana Naik today cast her vote in Barpali. #Odisha pic.twitter.com/vcg2PAGTNM
— ANI (@ANI) October 21, 2019