హైదరాబాద్ ట్యాంక్బండ్పై శనివారం తెల్లవారుజామున 3:40 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగింది. రాణిగంజ్ వైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ట్యాంక్బండ్పై బండి మలుపుకొని తిరిగి రాణిగంజ్ వైపు వెళ్లేందుకు రోడ్డు దాటడానికి ప్రయత్నించారు. అదే సమయంలో రాణిగంజ్ నుంచి లిబర్టీ వైపు వేగంగా వస్తున్నమరో ద్విచక్ర వాహనదారుడు వారి వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గాంధీ నగర్ పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదం: కళ్లకు కట్టినట్లు రికార్డయిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు
- హైదరాబాద్
- November 24, 2019
లేటెస్ట్
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
- Nani: నాని ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఆ దర్శకుడితో సినిమా లేనట్టే?
- మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్