చిన్నచింతకుంట, వెలుగు: బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబి రాజు తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. జిల్లాలో సీనియర్లకు విలువ లేకుండా పోయిందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తూ పార్టీ విలువలను దిగజారుస్తున్నారని ఆరోపించారు. డీకే అరుణ పార్టీని విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట దేవరకద్ర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీనామా
- మహబూబ్ నగర్
- April 11, 2024
లేటెస్ట్
- ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్దే : నీలం మధు
- సుగుణక్కకు తోడైన సీతక్క .. బీజేపీ, బీఆర్ఎస్ లకు ధీటుగా ప్రచారం
- రేవంత్ మాటలు ఈసీకి వినిపించవా : కేసీఆర్
- పదేండ్లలో అదానీ ఆస్తి ఎట్ల పెరిగింది? : బీవీ రాఘవులు
- ఆర్ఎఫ్సీఎల్లో 1.14 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
- గెలుపుపై అతి విశ్వాసం వద్దు .. అందరూ సమన్వయంతో ప్రచారం చేయాలి: దీపాదాస్ మున్షీ
- తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుస్తం : తమిళిసై
- మరోసారి రన్వే పైకి చిరుత.. అర్ధరాత్రి ట్రాప్ కెమెరాల్లో రికార్డ్
- బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్
- ఎంపీ ఎన్నికల్లో కోసం జనంలోకి మేధావులు, ప్రొఫెసర్లు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు