కేసీఆర్ కు ఆస్పత్రులు సందర్శించే టైం కూడా లేదు

కేసీఆర్ కు ఆస్పత్రులు సందర్శించే టైం కూడా లేదు

ట్వీట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
ఉస్మానియా ఆస్పత్రిలో వసతులు సరిగాలేక రోగులు ఇబ్బంది పడుతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్ చేశారు. ఉస్మానియాలో సరైన సౌకర్యాలు లేక అటు రోగులు, ఇటు ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో బిజీగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించే సమయం కూడా సీఎం కేసీఆర్ కు లేదని ఆయన అన్నారు. సర్కార్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు బడ్జెట్ కూడా లేదని ఆయన అన్నారు.

For More News..

బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేది.. హత్యా? ఆత్మహత్యా?

రాజస్థాన్‌‌లో గెహ్లాట్, పైలట్‌‌.. నువ్వా? నేనా?

లాక్డౌన్ పూర్తిగా ఎత్తేద్దాం: కేంద్రం.. మళ్లీ పెడదాం : రాష్ట్రాలు