కావాలనే శ్రీనివాస్ ని ఓడిపోయే చోట పోటీకి దించారు

కావాలనే శ్రీనివాస్ ని ఓడిపోయే చోట పోటీకి దించారు

CM KCR పై మరోసారి ఫైరయ్యారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఉద్యమకారుడికి ఓడిపోయే MLA సీటిచ్చారని విమర్శించారు. ఉద్యమకారుల మీద రాళ్లేసిన వ్యక్తిని MLC చేశారని ఆరోపించారు. Phd చదువుతున్న మేధావి, ఉద్యమ బాటలో వంద కేసులు మోసిన గెల్లి శ్రీనివాస్ ఓడిపోయే చోట పోటీకి  దించాడన్నారు అర్వింద్. మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లేసిన కౌశిక్ రెడ్డికి... కేసీఆర్ ఆరేండ్ల గ్యారంటీ MLC ఇచ్చాడని చెప్పారు.