దళితుల అభివృద్ధి, సంక్షేమంపై కాసేపట్లో సీఎం KCR అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత్ ఎంపవర్ మెంట్ స్కీంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ స్కీం కింద వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. సీఎం క్యాంప్ ఆఫీసులో ఈ మీటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలకు చెందిన ఎస్సీ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. మజ్లిస్ నేతలతో పాటు సీపీఐ నుంచి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రంలను మీటింగ్కు హాజరుకావాలని కోరారు. సీనియర్ ఎస్సీ నేతలు కడియం శ్రీహరి, మోత్కుపల్లి, మందా జగన్నాథం వంటి ఇతర నేతలకు కూడా ఆహ్వానం పంపారు. అయితే ఈ అఖిలపక్ష భేటీకి బీజేపీ మాత్రం హాజరుకావటం లేదని ప్రకటించింది.
సీఎం అఖిలపక్ష భేటీకి బీజేపీ డుమ్మా
- తెలంగాణం
- June 27, 2021
లేటెస్ట్
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- టూర్లకు పోతున్న లీడర్లు
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు