న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభలు వృధా ప్రయాస అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లు రెండూ ఒక గూటి పక్షులేనని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు ఎన్నికల ముందో, ఎన్నికల తర్వాతో తప్పకుండా కలుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని, దేశంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. అధికారం ఉన్నచోట పట్టు కోల్పోతున్న కాంగ్రెస్, ప్రజలను మభ్యపెడుతూ రాజకీయం చేస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు చేస్తామని చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ను ఎవరూ నమ్మరని విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో పాలసీ, రీసెర్చ్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. దీనికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ పాల్గొన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ రైతులకు, నిరుద్యోగులకు మేలు జరుగుతదన్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్లు రెండూ ఒక గూటి పక్షులే
- హైదరాబాద్
- May 8, 2022
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు