న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనను గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. పలు న్యూస్ చానెళ్లలో బీజేపీ తరఫున చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ వ్యవహారాలు, రాజకీయాలపై సంబిత్ పాత్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఈ రోజు కూడా పలు ట్వీట్లు చేశారు. కరోనా టెస్టులు చేయించుకునేందుకే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది.
కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత
- దేశం
- May 28, 2020
లేటెస్ట్
- వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు