సికింద్రాబాద్-అమరావతి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబ్ బెదిరింపు

సికింద్రాబాద్-అమరావతి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబ్ బెదిరింపు

సికింద్రాబాద్ నుండి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో  బాంబ్ పెట్టినట్లు  కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 5:50 గంటలకు  వెళ్లాల్సిన ట్రైన్ ను స్టేషన్ లో నిలిపి వేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు.  బాంబ్ లేదని తేలడంతో ట్రైన్ అమరావతి బయలుదేరింది.