సరిహద్దులో చైనా రెచ్చిపోతూనే ఉంది. చర్చలు జరిపి.. శాంతిస్థాపనకు అంగీకారం జరిగిన తర్వాత కూడా పరిస్థితి చక్కబడటం లేదు. ఈస్టర్న్ లడఖ్ లో చైనా మరోసారి రూల్స్ ఉల్లంఘించినట్టు అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు విదేశాంగశాఖ అధికారులు. గతంతో పాటు.. ఇటీవల చాలా సార్లు సమావేశమై శాంతిస్థాపనకు చర్చలు జరిపారు రెండు దేశాల అధికారులు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర బలగాలు ఉండొద్దని చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ చైనా మాత్రం ఒప్పందాలను పాటించడం లేదు. సరిహద్దులో భారీగా బలగాలను మోహరించిందని అధికారులు చెబుతున్నారు.
లడఖ్ లో మరోసారి రూల్స్ ఉల్లంఘించిన చైనా
- దేశం
- December 12, 2020
లేటెస్ట్
- స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలి
- సింగరేణి మనుగడ కోసం కృషి చేస్తా
- భద్రాద్రిలో కాంగ్రెస్కే టీడీపీ మద్దతు
- కాంగ్రెస్ తోనే అభివృద్ధి : అల్లూరి శ్రీనాథ్ రెడ్డి
- యాక్సిడెంట్తో బయటపడ్డ రూ.7 కోట్లు.. భయపడినపోయిన కానిస్టేబుల్
- రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నయ్
- బీజేపీని విమర్శించే అర్హత లేదు : డీకే అరుణ
- మహిళల ఆశీస్సులతోనే కాంగ్రెస్ విజయం
- కాంగ్రెస్కు12 ఎంపీ సీట్లు వస్తాయ్ : బోసురాజు
Most Read News
- Jay Shah: అతను చెబితేనే కిషన్, అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించా: బాంబ్ పేల్చిన జైషా
- వీకెండ్ టూర్ : సమ్మర్ హాలిడేస్ లో హైదరాబాద్ టూర్ వెళ్లండి.. మీకే తెలియని 14 అద్భుత ప్రదేశాలు ఇవే..
- తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Good News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ
- Babar Azam: ఐపీఎల్లో రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ ఆడడు: పాక్ మాజీ క్రికెటర్
- ఇది తింటే వామ్మో అంటారు.. పండిస్తే రైతులకు కాసులే..
- తెలంగాణ టూరిజం అదిరిపోయే ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల ట్రిప్.. ఫ్రీగా శ్రీవారి దర్శనం
- Good Health: పోషకాల గని.. ఇది రోజుకు ఒకటి తింటే చాలు.. ఆ సమస్యలు పరార్..
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
- Crime Thriller Movies: టాప్ 5 మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్..అస్సలు మిస్సవ్వకండి..ఎక్కడ చూడాలంటే?