గద్వాల, వెలుగు: పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మిర్చి వ్యాపారి ఉప్పరి శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఆదివారం ఆయన ఫ్యామిలీ ఐజ మండలం బింగిదొడ్డికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు సోమవారం రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడి నాలుగున్నర లక్షల నగదు, మూడు తులాల గోల్డ్ ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి రాగా తలుపులు పగిలి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు గద్వాల టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
మిర్చి వ్యాపారి ఇంట్లో చోరీ
- మహబూబ్ నగర్
- February 20, 2024
లేటెస్ట్
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి
- హామీలన్నీ అమలు చేస్తే.. నేనూ రిజైన్ చేస్తా : మహేశ్వర్ రెడ్డి
- ప్రజాస్వామ్య రక్షణకు కాంగ్రెస్కే ఓటెయ్యాలి : కోదండరాం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే..హిస్టరీ షీట్ తెరుస్తాం
- 24 గంటల్లో రూ.2.81 కోట్లు సీజ్
- ఓయూలో విద్యార్థుల ఆందోళన
- తెలంగాణను తెల్లగా చేసిన నన్ను తిట్టుడు న్యాయమా : కేసీఆర్
- తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న
- టగ్ ఆఫ్ వార్ టోర్నమెంట్లో..కాకా అంబేద్కర్ కాలేజీకి గోల్డ్ మెడల్
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు