తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకుని నల్గొండకు తిరిగి వెళ్తున్న వోల్వో బస్సును ఎదురుగా వస్తున్న అమరావతి బస్సు ఢీకొంది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా… చంద్రగిరి మండలం కాసిపెంట్ల వద్ద జరిగింది. చనిపోయిన వారిలో అమరావతి బస్సు డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. 25మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించడానికి ఆంబులెన్సులు లేకపోవడంతో లారీలలో తీసుకెళ్లారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి గ్యాస్ కట్టర్ లను ఉపయోగించారు. క్షతగాత్రులను రూయా హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
రెండు బస్సులు ఢీకొని ముగ్గురు మృతి..
- ఆంధ్రప్రదేశ్
- January 8, 2020
లేటెస్ట్
- రైతులు-వానాకాలం సాగు | ఇరానీ చాయ్-హైదరాబాద్ | మామిడి అమ్మకం రకాలు | ఓల్డ్ మ్యాన్-క్రికెట్|V6
- కేబినెట్ భేటీకి ఈసీ ఓకే .. షరతులతో కూడిన పర్మిషన్
- పోలీసులకు సైబర్ సవాల్..రోజురోజుకు పెరుగుతున్న నేరాలు
- ఈసారి మస్తు వానలు..కాలం మంచిగైతదన్న వాతావరణ శాఖ
- బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
- IPL 202: కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దు..
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- My Dear Donga OTT: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో ఓటిటీలో దూసుకెళ్తున్న..అభినవ్ గోమఠం కొత్త మూవీ
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..