హైద్రాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి దగ్గర అదుపుతప్పి కారు బోల్తా పడింది. ప్రమాద ధాటికి కారులో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు పూర్తిగా కాలిపోయింది. కారు ఖమ్మం నుంచి హైద్రాబాద్ వెళ్తుతుండా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
విజయవాడ హైవేపై కారులో మంటలు
- హైదరాబాద్
- November 16, 2021
లేటెస్ట్
- న్యాయవాదిపై దాడి చేసినవారిని శిక్షించాలి : మంత్రరాజం సురేశ్
- పండుగ వాతావరణంలో ఎన్నికలు
- అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్
- హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి: కేటీఆర్
- పెరోల్ పై బయటకొచ్చి.. ఎన్నికల ప్రచారం
- రాక్ బ్యాండ్.. ర్యాప్ సాంగ్స్ వినండి.. వెళ్లి ఓటేయండి
- ఎంపీగా రంజిత్ రెడ్డి స్కామ్ లు చేసిండు: మర్రి శశిధర్ రెడ్డి
- ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్ రావు
- ఓయూ పోలీసుల కస్టడీలో క్రిశాంక్
- నిర్లక్ష్యం వేలాడుతోంది
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?