పంజాగుట్ట, వెలుగు: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై ఎస్ఆర్ నగర్పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై ముక్కలు ముక్కలు చేస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎస్ఆర్ నగర్కు చెందిన కాంగ్రెస్ నేత తలసానిపై ఈ ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.
