సెంకడ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ బాధితుల కోసం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. గత జూలైలో ఉన్న కొత్త మార్గదర్శకాలకు.. పలు మార్పులు చేసింది. కరోనా స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితం కావాలని సూచించింది కేంద్రం. బీపీ, షుగర్ ఉన్నవారు డాక్టర్ల సలహా పాటించాలని..కరోనా బాధితులు మూడు పొరల మాస్క్ ధరించాలంది. వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలని సూచించింది.ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని.. ఐసోలేషన్ నుంచి 10రోజుల తర్వాత బయటికి రావొచ్చని తెలిపింది. చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే కరోనా పరీక్ష అవసరం లేదని కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల్లో తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
కొవిడ్ బాధితుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ
- దేశం
- May 6, 2021
లేటెస్ట్
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- Tillu Square OTT Official: టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- రంగు మారింది : కాషాయం రంగులో దూరదర్శన్ లోగో..
- ఎన్నికల ప్రచారమేనా : బిర్యానీ లేదు.. మందు లేదు.. డబ్బులు లేవు.. ఖర్చు తగ్గించేసిన నేతలు
- దక్షిణ తెలంగాణ అభివృద్ధికి నోచుకోలే : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గడ్డం వంశీకృష్ణ
- కాంగ్రెస్లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాళ్లు విసురుకున్న BJP, TMC కార్యకర్తలు.. 11 గంటలకు 32 శాతం ఓటింగ్
- సీడీ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల