హైదరాబాద్ సిటీ, వెలుగు: చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి సంతోష్ సమ్మర్ క్యాంపులను ప్రారంభించారు. సిటీ కాలేజీలోని కులీ కుతుబ్షా గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్అలీ, జోనల్ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

