రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని తిప్పపూర్లో దారుణం జరిగింది. చికెన్ కొనుగులు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో చికెన్ సెంటర్ యజమానిపై, అడ్డు వచ్చిన వారిపైనా పూసల వ్యాపారులు యాసిడి దాడి చేశారు. కొంతకాలం నుంచి రాజన్న అలయ ప్రాంతంలో పూసల వ్యాపారం చేస్తున్న వారు.. చికెన్ కోసం తిప్పాపూర్ వెళ్లారు. కిలో కొనుగోలు చేసి వెళ్లి పోయారు. మళ్లీ రాత్రి వచ్చి చికెన్ బాగాలేదని వాగ్వాదానికి దిగారు. చికెన్ సెంటర్ యజమానిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న కొందరు చికెన్ సెంటర్ యజమానికి సపోర్టుగా వెళ్లారు. ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో పూసల వ్యాపారులు చికెన్ సెంటర్ యజమానితో పాటు మరో 8 మందిపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. బాధితుల్ని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికెన్ బాగోలేదని కొట్లాట.. ఓనర్పై యాసిడ్ దాడి
- క్రైమ్
- April 1, 2022
లేటెస్ట్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు
- ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి