కేసీఆర్ తో నాకు విభేదాలు ఎందుకుంటాయ్..?

కేసీఆర్ తో నాకు విభేదాలు ఎందుకుంటాయ్..?

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో తమకు విభేదాలు ఎందుకు ఉంటాయన్నారు చినజీయర్ స్వామి. KCR సహకారం ఉన్నందుకే కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమానికి తానే ప్రథమ సేవకుడినని కేసీఆరే అన్నారని గుర్తు చేశారు. విభేదాలు ఉన్నాయనడం సరికాదన్నారు. రేపు జరిగే శాంతి కళ్యాణానికి కూడా KCRను ఆహ్వానించామని తెలిపారు. ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లోనే ఉంటాయని... తాము అందరినీ ఆహ్వానించామని చెప్పారు. తమకు అందరూ సమానమేనన్నారు.