సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు దసరా కానుక ను ప్రకటించారు. ఈసారి లాభాల్లో 28 శాతం వాటా కార్మికులకు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 ల బోనస్ చెల్లిస్తామని శుభవార్తనందించారు. సింగరేణిపై అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి.. కార్మికుల శ్రమ వల్లే సంస్థ లాభాల్లో ఉందన్నారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సింగరేణి.. తెలంగాణ వచ్చాకే ప్రగతిపథంలో దూసుకుపోతుందని చెప్పారు. గత నాలుగేళ్లుగా సింగరేణి లాభాల్లో ఉందని, 2018-19 సంవత్సరానికి రూ. 1565 కోట్ల లాభం వచ్చిందని సీఎం తెలిపారు.
సింగరేణి కార్మికులకు దసరా కానుక
- తెలంగాణం
- September 19, 2019
లేటెస్ట్
- విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం
- అవసరమైతే..రెండో దశ పంపింగ్ కు సిద్ధం
- కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..
- 9, 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే
- కన్నడ స్టార్తో.. కియారా అద్వానీ
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ