హుజూర్ నగర్ ప్రజలు అదృష్టవంతులని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అందుకే వారు ఈ ఉప ఎన్నికల్లో అభివృద్ధిని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో నిర్వహించే సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రచారంలో భాగంగా ఈనెల 17న నిర్వహించే సభకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సబ్బండ వర్ణాల ప్రజలు తరలి వచ్చే ఈ సభ ట్రెండ్ సెట్టర్ కాబోతున్నందని అన్నారు. ఈ సభలో కేసీఆర్ చేసే ప్రసంగం వినేందుకు, ఆయన్ని చూసేందుకు నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో పులిచింతల ముంపు బాధితుల సమస్య, రెవెన్యూ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందని పల్లారాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.
హుజూర్ నగర్ లో సీఎం సభకు చురుగ్గా ఏర్పాట్లు : ఎమ్మెల్సీ పల్లా
- తెలంగాణం
- October 16, 2019
లేటెస్ట్
- తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి ఇతనే..
- మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్
- కిర్గిస్థాన్లో దాడులు: ఇండియన్ స్టూడెంట్స్ బయటకు రావొద్దు
- కామారెడ్డి ఇన్ఛార్జి డీఎంహెచ్వోగా చంద్రశేఖర్
- RCB vs CSK: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. బెంగళూరులో వాతావరణం ఎలా ఉందంటే..?
- Chandrakanth, Pavitra: చంద్రకాంత్, పవిత్రల లవ్ స్టోరీ.. ఎవరికి తెలియని నిజాలు!
- రైతు కష్టం వరద పాలు
- పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్
- తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
- గ్రూప్ –1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతు జెండగే
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?