హైదరాబాద్ : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం రాచరిక పాలన కొనసాగిస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రజల సంపద దోచుకుంటోందని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన చుగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రజలు మోడీ వెంట ఉన్నారని, ఆయన ఆలోచనలు, పనులను అందరూ గుర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి బీజేపీలో లోటుపాట్లపై చర్చిస్తున్నట్లు తరుణ్ చుగ్ వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలన నడుస్తోంది
- హైదరాబాద్
- March 22, 2022
లేటెస్ట్
- బరువు తగ్గాలని ఆపరేషన్.. ఆ తర్వాత చనిపోయిన యువకుడు
- Krunal Pandya: తండ్రైన కృనాల్ పాండ్య.. ఏం పేరు పెట్టారంటే..?
- VD12 Movie: పాటల్లేకుండా అనిరుధ్ - జెర్సీ డైరెక్టర్ సినిమా..ఆడియన్స్ ఊహించుకోగలరా?
- గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
- షాద్నగర్ అగ్నిప్రమాదం.. ఈ పిలగాడు 50మందిని కాపాడిండు
- అధిక ధరకు ఐపీఎల్ టికెట్ల విక్రయం .. ఇద్దరు అరెస్ట్
- KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే
- కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.4.8 కోట్లు పట్టివేత
- కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు