రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలని సూచించారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన TRS విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రైవేటీకరణ, ఇతర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. దళితబంధుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. విపక్షాల ప్రచారం తిప్పికొట్టాన్నారు. ఈ పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని, కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించుకునే బాధ్యత తనదే అని కేసీఆర్ తెలిపారు.
యథావిధిగా రైతు బంధు
- హైదరాబాద్
- December 18, 2021
లేటెస్ట్
- బీఆర్ఎస్పాలనలో అన్నింటా అవినీతి:మంత్రి సీతక్క
- ఐటీ మినహాయింపు కోసం కృషి చేస్తా : గడ్డం వంశీకృష్ణ
- పట్నం సల్లవడ్డది.. పల్లె ఆగమైంది..ఇదేం వాన
- తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఉండాలె : వినోద్ కుమార్
- బీఆర్ఎస్లో అంతర్గత సమస్యలు... గుత్తా సుఖేందర్ రెడ్డి
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియాను సెలక్ట్ చేసేది ఆ రోజే
- IPL 2024: ఆ రూల్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. రోహిత్ వ్యాఖ్యలపై ఐపిఎల్ ఛైర్మన్ వివరణ
- పొత్తు తర్వాత పవన్ ఆస్తులు ఎలా పెరిగాయి.. పోతిన మహేష్
- LSG vs CSK: స్టార్ ఆటగాళ్ళైనా తలొంచాల్సిందే: ధోనీపై అభిమానం చాటుకున్న రాహుల్
- వీడిదే బోడిగుండు : బట్టతలపై జుట్టు మొలిపిస్తాడట.. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..