CM జగన్ కోసం CM KCR కాన్వాయ్ ఆగింది

CM జగన్ కోసం CM KCR కాన్వాయ్ ఆగింది

ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తున్న సందర్భంగా.. ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆగింది. టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ నానక్ రామ్ గూడలో విజయనిర్మలకు నివాళులు అర్పించేందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆయన బయల్దేరుతున్న సమయంలో.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బేగంపేట్ నుంచి బంజారాహిల్స్ మీదుగా లోటస్ పాండ్ వైపు వస్తోంది. దీంతో.. కేసీఆర్ కొద్దిసేపు ఆగారు. తిరిగి తెలంగాణ భవన్ కు వెళ్లారు. జగన్ కాన్వాయ్ వెళ్లిన తర్వాత .. సీఎం కేసీఆర్ కాన్వాయ్ కదిలింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి బేసిన్ లోని మిగులు జలాల సమస్యను పరిష్కరించేందుకు, జల వనరుల పంపకాలకు సంబంధించి రేపు