వారికి RMPలు వైద్యం చేస్తే లైసెన్స్ క్యాన్సిల్

వారికి RMPలు వైద్యం చేస్తే లైసెన్స్ క్యాన్సిల్

క‌రోనా ఎఫెక్ట్ తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జగ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ద‌గ్గు, జ‌లుబుతో ఎవ‌రైనా రోగులు వ‌స్తే.. వారికి వైద్యం చేయ‌వ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యాన్ని ఏపీ ఆరోగ్య‌శాఖ తెలుపుతూ.. జ‌లుబు, ద‌గ్గు స‌మ‌స్య‌తో రోగులు వ‌స్తే స్థానిక ప్ర‌భుత్వ వైద్యుల‌కు స‌మాచార ఇవ్వాల‌ని తెలిపింది.

రూల్స్ బ్రేక్ చేస్తే.. ల గుర్తింపును క్యాన్సిల్ చేయ‌డంతో పాటు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. రాష్ట్రంలో క‌రోనా పాజిట్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ‌.