
కరోనా ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు, జలుబుతో ఎవరైనా రోగులు వస్తే.. వారికి వైద్యం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్యశాఖ తెలుపుతూ.. జలుబు, దగ్గు సమస్యతో రోగులు వస్తే స్థానిక ప్రభుత్వ వైద్యులకు సమాచార ఇవ్వాలని తెలిపింది.
రూల్స్ బ్రేక్ చేస్తే.. ల గుర్తింపును క్యాన్సిల్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా పాజిట్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ.