గడువులోగా ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐకి రైస్​ సప్లై చేయాలి : లక్ష్మీకిరణ్

గడువులోగా ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐకి రైస్​ సప్లై చేయాలి : లక్ష్మీకిరణ్

జమ్మికుంట, వెలుగు: నిర్ణీత గడువు లోపు మిల్లర్లు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐకి సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేయాలని అడిషనల్​కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ గోదాంను అడిషనల్​కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా గోదాంలలో నిల్వ ఉన్న రైస్​ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.