హైదరాబాద్ బోయిన్ పల్లిలో ప్రవీణ్రావు సోదరుల కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 14మందికి సికింద్రాబాద్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధవారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని.. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 21మందిని అరెస్టు చేశారు. వారిలో అఖిలప్రియ సహా 15మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. మరో ఆరుగురు చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో 14 మందికి బెయిల్
- హైదరాబాద్
- February 18, 2021
లేటెస్ట్
- V6 DIGITAL 18.05.2024 EVENING EDITION
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
- Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మహి రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!