మధిర, వెలుగు : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు, మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట కాంగ్రెస్ నాయకులు జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.
పాదయాత్రగా వెళ్లి మొక్కులు తీర్చుకున్న కాంగ్రెస్ లీడర్లు
- ఖమ్మం
- January 2, 2024
లేటెస్ట్
- వనపర్తిలో హోమ్ ఓటింగ్ షురూ
- రాహుల్ సభను సక్సెస్ చేయాలి : జూపల్లి కృష్ణారావు
- జిల్లాలు రద్దు చేస్తే ఊరుకోం : నిరంజన్రెడ్డి
- హైదరాబాద్ లో వరదలొస్తే మోదీ రూపాయి ఇయ్యలే : కేటీఆర్
- నిరు పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : వంశీచంద్రెడ్డి
- వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి
- వంశీ కృష్ణను ఆశీర్వదించండి : గడ్డం వివేక్ సరోజ
- సీఎం రేవంత్ విచక్షణ కోల్పోయి మాట్లాడారు : వేలేటి రాధాకృష్ణ శర్మ
- 5.96 కిలోల బంగారం పట్టివేత
- గొల్లకుంట అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిన చిరుత
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్