డిక్లరేషన్ లోని అన్ని హామీలు నెరవేరుస్తాం

డిక్లరేషన్ లోని అన్ని హామీలు నెరవేరుస్తాం

హైదరాబాద్: అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ ఏజెంట్ అని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ భవన్ లో మాట్లాడిన ఉత్తమ్... రాహుల్ సభతో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలు ఆగమాగమవుతున్నారని, వారంతా ఒకే ఎజెండాతో పని చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీపై విమర్శలు చేయొద్దని అసెంబ్లీ వేదికగా చెప్పిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. వరంగల్ డిక్లరేషన్ రైతులకు భరోసా ఇచ్చిందన్న ఆయన... తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డిక్లరేషన్ లోని అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం...

కేటీఆర్ ఆస్తులు ఆరు రెట్లు పెరిగినయ్!

వరంగల్ డిక్లరేషన్ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకుపోక తప్పదు