శ్రీకాళహస్తి: ఏపీలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కరోనా కాటుకి ఎంతో మంది బలైపోతున్నారు. ఇప్పటికే పలువురి ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడగా..శనివారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన భార్యకు కూడా మహమ్మారి సోకింది. ఈ క్రమంలో వారిద్దరూ క్వారంటైన్ కు వెళ్లారు. మరోవైపు, వారితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరికీ అధికారులు కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు వైద్యశాఖ అధికారులు. ఏపీలో ఇప్పటికే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40వేలను దాటగా.. 534 మంది కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన విషయం తెలిసిందే.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దంపతులకు కరోనా
- ఆంధ్రప్రదేశ్
- July 18, 2020
లేటెస్ట్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!
- V6 DIGITAL 15.05.2024 EVENING EDITION
- Ranbir Kapoor Ramayana: మూడేళ్ల పాటు రణబీర్ రామాయణం షూటింగ్..బడ్జెట్ ఎంత..రిలీజ్ ఎప్పుడు?
- రాజముద్ర : CAA ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్స్ కేటాయింపు..!
- SRH vs GT: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ప్రత్యేక బస్సులు నడపనున్న TSRTC
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్
- నల్లిబొక్క ఆగం జేసె!.. వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న బోన్ తొలగించిన డాక్టర్లు
- రైతులకు అన్యాయం చేస్తే రోడ్డెక్కుతం: కేటీఆర్
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!