హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి 12 నుంచి 14 ఏండ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీహెచ్), డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఈ వయసు గ్రూపులో 17.23 లక్షల మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో వీళ్లకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్లో ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, లేదా నేరుగా సెంటర్కు వచ్చినా వ్యాక్సిన్ వేస్తామన్నారు. హైదరాబాద్లోని బయోలాజికల్–ఈ సంస్థ రూపొందించిన కొర్బెవాక్స్ వ్యాక్సిన్ను వీరికి ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంత్రి హరీశ్రావు బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇయ్యాల్టి నుంచి పిల్లలకు వ్యాక్సిన్
- హైదరాబాద్
- March 16, 2022
లేటెస్ట్
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
- ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఇద్దరు వేటగాళ్లు
- స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
- పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే
- ఇంటిగ్రేటెడ్ మోడల్ హబ్గా భూపాలపల్లి
- కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు
- జీతాల కోసం మెరుపు సమ్మె
- గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు