రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గురువారం ఒ క్క రోజే 209 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇందులో గ్రేటర్ హై దరాబాద్లోనే 175 కేసులు నమోదవగా, జిల్లాల్లో 33 కేసులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలస కార్మికుల్లోమరో వ్యక్తికి పాజిటివ్వచ్చింది. వీటితో కలిపి కేసుల సంఖ్య 4,320కి చేరింది. ఇప్పటి వరకు 1,993 మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్ర కటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,162 యాక్టివ్ కేసులుండగా, ఇందులో 600 మంది గాంధీలో ట్రీట్మెంట్పొందుతున్నారు. మరో వంద మంది వరకూ ప్రైవేటు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్లంతా హోం ఐసోలేషన్లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనాతో మరో తొమ్మిది మంది చనిపోయారు. అయితే మృతుల వివరా లను ప్రభుత్వం వెల్లడించలేదు. వీటితో కలిపి రా ష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 165కు చేరింది. మొత్తంకేసుల్లోమరణాల శాతం3.81కి చేరింది
తెలంగాణలో ఒకేరోజు 209 కరోనా కేసులు నమోదు
- తెలంగాణం
- June 12, 2020
లేటెస్ట్
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- త్వరలో స్థానిక ఎన్నికలు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!