3 రోజులు పత్తి కొనుగోలు బంద్

3 రోజులు పత్తి కొనుగోలు బంద్
  •    వికారాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి
     

వికారాబాద్, వెలుగు : జిల్లాలో పండించిన పత్తిని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)  కొనుగోలు చేస్తుండగా.. స్థలం లేకపోగా 3 రోజులు విక్రయాలు నిలిపివేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి  ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. మిల్లుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని దిగుమతి చేసుకోవడానికి ఈనెల 4వ తేదీ నుంచి రైతుల వద్ద తిరిగి కొనుగోలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.