ఆత్మహత్యలకు పాల్పడవద్దని ప్రతీ కాలేజీలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. హైదరాబాద్ లో స్టూడెంట్ కౌన్సిలర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఆమె ప్రారంభించారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ప్రైవేట్ కాలేజీలకు కూడా గైడెన్స్ ఇవ్వాలన్నారు. త్వరలో ప్రైవేట్ కాలేజీలతో సమావేశమవుతామన్నారు. పిల్లలకు ఇంటర్ స్టేజ్ లో సరైన గైడెన్స్ ఇవ్వాలన్నారు. కుటుంబ సమస్యలున్నా వారికి ధైర్యం చెప్పాలన్నారు మంత్రి సబిత.
విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి : మంత్రి సబిత
- హైదరాబాద్
- November 19, 2019
లేటెస్ట్
- కానిస్టేబుల్ అత్యుత్సాహం.. గాయాలపాలైన ఓ కుటుంబం
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ ఆయుధాల విక్రయం
- Lok sabha Election 2024: ఓటు వేయని మూడు గ్రామాలు .. రీజన్ ఇదే
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన కమిటీ
- శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
- Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..
- నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..
- మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు
Most Read News
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం