చీకటి వెలుగుల రంగేళి

చీకటి వెలుగుల రంగేళి

దీపావళి సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్, భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రకాశం గ్రౌండ్ లో క్రాకర్స్ వ్యాపారులు పటాకుల స్టా ల్స్ తెరిచారు. హైకోర్టు అమ్మకాలు బంద్ చేయాలని గురువారం ఆదేశించడంతో దుకాణాలు మూసుకోవాల్సి వచ్చింది. రూ.లక్షలు పెట్టి తెచ్చి న పటాకులు ఏం చేసేదని దిగులు చెందారు. ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో జాగ్రత్తలు పాటిస్తూ పండుగ చేసుకోవచ్చని చెప్పింది. దీం తో శుక్రవారం పొద్దు పోయాక స్టాల్స్ తెరిచారు. ఎంతకో కొం తకు అమ్ముకుని పెట్టిన పెట్టు బడి అయినా రాబట్టు కోవాలని ఆరాటపడ్డా రు. మరోవైపు ఖమ్మంలో ప్రమిదలకు కూడా గిరాకీ తక్కువగానే కనిపించింది.