
క్రైమ్
మాస్క్ కట్టుకోలేదని సీఆర్ పీఎఫ్ కమాండోకు గొలుసులు
న్యూఢిల్లీ: కర్నాటకలోని బెళగావి పోలీసు స్టేషన్ లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) కమాండో గొలుసులతో కట్టేసి ఉండటంపై సోషల్ మీడియాలో తీవ్ర వ
Read Moreకరోనాతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి
అహ్మదాబాద్: కరోనా వైరస్ తో కాంగ్రెస్ సీనియర్ నేత, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్(67) మృతిచెందారు. ఆయనకు వైరస్ సోకడంతో ఏప్రిల్ 15న
Read Moreబెంగళూరులో కలకలం: కరోనా రోగి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
బెంగళూరు: కరోనా బారిన పడి ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్ ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా సోకడంతో మనస్థాపం చెంది ఆస్పత్
Read Moreకుల్గాంలో ఎన్కౌంటర్.. నలుగురు టెర్రరిస్టులు హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు, సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్లోని కు
Read Moreగొంతు కొరికి, మర్మాంగాలు కోసి తండ్రిని చంపిన కొడుకు
మహారాష్ట్రలో దారుణానికి పాల్పడ్డ జిమ్ ట్రైనర్ నాగ్పూర్: పాతికేళ్ల జిమ్ ట్రైనర్ తన తండ్రిని అత్యంత దారుణంగా, పైశాచికంగా హత్య చేశాడు. సినిమా డైలాగ్స్
Read Moreకేవైసీ అప్డేట్ అంటూ రూ.2 లక్షలు టొకరా
హైదరాబాద్, వెలుగు:కేవైసీ అప్టేడ్ పేరిట ముగ్గురి అకౌంట్ల నుంచి సైబర్ క్రిమినల్స్ రూ.2 లక్షలా 22వేలు కొట్టేశారు. పురానాపూల్కు చెందిన విభూతి భూషణ్
Read Moreస్పెషల్ ఫ్లైట్ లో లండన్ వెళ్లాల్సిన కొడుకు.. అప్పు తీర్చలేదని తండ్రి చేతిలోనే…
స్పెషల్ ఫ్లైట్ లో లండన్ వెళ్లాల్సిన ఎన్నారై తన తండ్రి చేతిలోనే హతమయ్యాడు. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రాదన్న భయంతో జరిగిన గొడవలో క్షణికా
Read Moreకార్గో విమానంలో గంజాయి అక్రమ రవాణా: ఏపీలోని అడ్రస్ కు..
9 లక్షల విలువైన 1 కిలో 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఎస్ నుండి చెన్నైకి కార్గో విమానంలో రవాణా చెన్నై: ఎన్ని లాక్ డౌన్ లు విధించినా, ఎన్ని కర్ఫ్యూ లు
Read Moreజ్యువెలరీ షాపులో టీవీ చోరీ.. బంగారం టచ్ చేయని దొంగలు
పంజాబ్ లోని పాటియాలాలో వెరైటీ క్రైమ్ జరిగింది. జ్యువెలరీ షాప్ లో దొంగలు పడి.. టీవీ చోరీ చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బోర్ కొట్టి టీవీ మాత్రమ
Read Moreడిప్రెషన్ లో 11 నెలల బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న టెకీ భార్య
11 నెలల బిడ్డను తన చేతులతోనే చంపుకుని.. తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ టెకీ భార్య. తొలి ప్రెగ్నెన్సీ సమయంలో గర్భస్రావం కావడంతో డిప్రెషన్ లోకి
Read Moreభర్త ఇంట్లో ఉండగానే.. అత్తమామలను చంపిన కోడలు
ఢిల్లీలో ఘోరం జరిగింది. తల్లిదండ్రులతో సమానమైన అత్తా మామలను ఓ కొడలు కిరాతకంగా చంపేసింది. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల కవిత అనే మహిళ తన అత్తామామలైన రాజ్ సిం
Read Moreరోడ్డుపై దగ్గాడని.. కరోనా ఉందన్న అనుమానంతో కొట్టి చంపారు
రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కరోనా రోగి అని అనుమానించిన స్థానికులు అతనిపై విచక్షణా రహితంగా దాడి చేసి, అతని చావుకు కారణమయ్యారు. ఈ దా
Read Moreఅర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట
న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై మూడు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ తీర్పునిచ్చింది.
Read More