క్రైమ్
చెన్నైకి తరలిస్తున్న 546 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్టు
విజయవాడ మీదుగా రోడ్డు మార్గంలో తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న రూ.27.30లక్షలు విలువైన 546 కిలోల గంజాయిని విజయవాడ టాస్క్ఫోర్స్ ప
Read Moreకొడుకును చంపి.. తల్లికి ఫోన్ చేసి చెప్పిన హంతకులు
ఓ వ్యక్తిని హత్యచేసిన హంతకులు.. అతని తల్లికి ఫోన్ చేసి చెప్పి పారిపోయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. బుధవారం అర్ధరాత్రి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిల
Read Moreఆన్లైన్ క్లాసుల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న 12 ఏళ్ల బాలిక
అహ్మదాబాద్: లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసుల వల్ల ఒత్తిడికి గురైన ఓ 12 ఏళ్ల బాలిక ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన గుజరాత్లోని రాజ్కోట్లో జరిగింది. రిపో
Read Moreనీ దగ్గరకు నేనూ వస్తున్నా: భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిలోకి దూకి ప్రాణాలు పోగొట్టుకున్న భర్త
భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త ఆమె చితిలోకి దూకాడు. కుటుంబసభ్యులు రక్షించడంతో బావిలోకి దూకి ప్రాణం తీసుకున్నాడు. టైమ్స్ న్యూస్ నౌ కథనం ప్రకారం.. మహ
Read Moreఢిల్లీలో దారుణం.. కోర్టు గదిలోనే మహిళపై అత్యాచారం
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లో దారుణం జరిగింది. కోర్టు గదిలోనే ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోర్టులో న్యాయం జరిగేల
Read Moreనకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. నాలుగు ప్యాకెట్ల తీగ లాగితే కదిలిన భారీ డొంక
నల్లగొండ : అంతర్ రాష్ట్ర నకిలీ పత్తి విత్తనాల రాకెట్ గుట్టు రట్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. నాలుగు ప్యాకెట్ల తీగ లాగితే కదిలిన భారీ డొంక కదిలిం
Read Moreప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ నేత మర్డర్
హైదరాబాద్, వెలుగు:కాంగ్రెస్ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ భీం రెడ్డి రామచంద్రారెడ్డి(62) మర్డర్ కేసులో నిందితులు భీం రెడ్డి ప్రతాపర
Read Moreరేప్ కేసులో పదేండ్ల జైలు
హైదరాబాద్, వెలుగు: మైనర్ని రేప్ చేసిన వ్యక్తికి కోర్టు పదేండ్ల జైలు శిక్షతోపాటు 20 వేలు జరిమానా విధించింది. గౌలిపురాకు చెందిన12 ఏండ్లబాలికను రైల్వే హో
Read Moreబైక్పై స్టంట్స్ చేయబోయి.. ముగ్గురు యువకులు మృతి
కర్ణాటకలో ఈ ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ ముగ్గురు యువకులు బైక్పై స్టంట్స్ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ల
Read Moreబీ అలర్ట్: మిలియన్ల కంప్యూటర్స్పై సైబర్ అటాక్స్ జరగొచ్చు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంబంధిత టెక్స్ట్ మెసేజ్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులతో మిలియన్ల కొద్దీ ఇండియన్ కంప్యూటర్స్పై సైబర్ అటాక్ చేయడానికి క
Read Moreనకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు చేశారు భూపాలపల్లి పోలీసులు. గణపురం మండలం చెల్పూర్ టి జంక్షన్ వద్ద వరంగల్ నుండి భూపాలపల్లి
Read Moreగున్ గల్ అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. చౌదర్ పల్లి గ్రామానికి చెందిన అమీర్ పెట సత్తయ్య(40) అనే
Read Moreభార్యపై అనుమానంతో హత్య.. ఆపై ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న
Read More












