
క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అన్
Read Moreమద్యం మత్తులో మహిళల వీరంగం.. పోలీసుల ముందే హల్చల్
సికింద్రాబాద్: మద్యం మత్తులో ఇద్దరు మహిళలు హల్చల్ చేశారు. సికింద్రాబాద్ లో పాస్ పోర్ట్ కార్యాలయం ఎదురుగా ఆగి ఉన్న కారు వద్దకు వచ్చి, కారు యజమానిని
Read Moreచపాతీల విషయంలో గొడవ.. అత్తను చంపిన అల్లుడు
భోపాల్: చపాతీల విషయంలో జరిగిన గొడవలో అత్తను కిరాతకంగా చంపేశాడు ఓ దుర్మార్గుడు. మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగిందన
Read Moreపోలీస్ స్టేషన్లో మాజీ సర్పంచ్ కొడుకు వీరంగం.. ఫర్నిచర్ ధ్వంసం
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ సర్పంచ్ కొడుకు రాజీవ్ నాయుడు వీరంగం సృష్టించాడు. ఎడపల్లి గ్రామానికి చెందిన కటకం శంకర్ అనే వ్యక్తి పై
Read Moreయూపీలో సమాజ్వాదీ పార్టీ లీడర్, కొడుకు హత్య
కాల్చి చంపిన దుండగులు పొలం విషయంలో గొడవే కారణం లక్నో: ఉత్తర్ప్రదేశ్ పంబాల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ లీడర్, ఆయన కొడు
Read Moreకరీంనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
కరీంనగర్ జిల్లా జగిత్యాల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కొండన్నపల్లి, రామడుగు మండలం వెదిర శివారులో కారు, బైక్ ఢీకొన్న ఘట
Read Moreఇక్కడెందుకు కూర్చున్నారన్నందుకు కాల్చి చంపిన దుండగులు
నిషేధిత స్థలంలో కూర్చున్నందుకు ప్రశ్నించిన పోలీసును కాల్చి చంపిన ఘటన హర్యానాలోని హిసార్ లో జరిగింది. మనీష్ కుమార్ శర్మ అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (
Read Moreపెయింట్ షాపులో అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
మృతులు నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ కమ్ రెసిడెన్షియల్ కాం
Read Moreదొంగకు కరోనా.. 30 మంది పోలీసులు క్వారంటైన్కు
భువనేశ్వర్: అరెస్టయిన ఓ దొంగకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో అతన్ని పట్టుకున్న పోలీసులందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..
Read Moreభూ వివాదం.. అన్నదమ్ములను కాల్చి చంపిన కానిస్టేబుల్
ఓ స్థలం వివాదం విషయంలో ఇద్దరు అన్నదమ్ములను తుపాకీతో కాల్చి చంపి కలకలం సృష్టించాడు ఓ కానిస్టేబుల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పరగనాస్ జిల్లాలో జర
Read Moreప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేశాడు. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. వెంటనే అప
Read Moreలాక్డౌన్ ఎఫెక్ట్: పంజాబీ యాక్టర్ మన్మీత్ సూసైడ్
ముంబై: కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలను కుదిపేస్తోంది. సినిమా ఇండస్ట్రీలోనూ చాలా మంది ఉపాధి కోల్పోయారు. టీవీ సీరియల్స్ షూటింగ్స్ లేక ఆర్టిస్టులకు ఉపా
Read Moreనలుగురు ఐసిస్ టెర్రరిస్టులు హతం
లాహోర్: పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నలుగురు ఐసిస్ టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు మృతి
Read More