క్రైమ్

నలుగురు పిల్లలకు ఉరివేసి.. అన్నదమ్ములిద్దరు సూసైడ్

గుజరాత్​లో కలకలం అహ్మదాబాద్: గుజరాత్​లో దారుణం జరిగింది. ఔటింగ్​కు అని ఇంట్లోంచి బయటికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలవన్మరణానికి పాల్పడి

Read More

కాశ్మీర్​లో మరో ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: కాశ్మీర్ లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో ఇద్దరు టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. గురువారం రాత్రి నుం

Read More

యూపీలో మరో నిర్భయ ఘటన

కదులుతున్న బస్సులో వివాహితపై అత్యాచారం ఒకరి అరెస్ట్‌ ప్రతాప్‌ఘడ్‌: అత్యాచారం చేసే వారిని శిక్షించేందుకు కఠిన శిక్షలు వచ్చినా.. ఉరిశిక్ష విధించి చంపి

Read More

విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ : భీమవరం యువకుల అరెస్ట్

చెన్నై విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్  పట్టుబడ్డాయి. నెథర్లాండ్ నుండి చెన్నై కి అక్రమంగా మేథో బెటమిన్ అనే మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధి

Read More

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 9 మంది మృతి

ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మం జ‌గ్గ‌య్య‌పేట్ వేదాద్రి వ‌ద్ద ట్రాక్ట‌ర్- లారీ ఢీ దేవుని ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా

Read More

మేనమామను చంపిన మేనల్లుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఆపద ఉందంటే అప్పు ఇవ్వడమే అతని ప్రాణాన్ని బలిగొన్నది. అప్పుతీర్చమన్నందుకు మేనమామను మేనల్లుడే చంపిన ఘటన క

Read More

మామిడి పండ్ల కోసం భార్యను కొట్టిచంపిన భర్త

మామిడి పండ్లు ఇవ్వలేదని భార్యను కొట్టిచంపిన ఘటన ఒడిషాలో జరిగింది. భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామానికి చెందిన కార్తీక్ జేనా సోమవారం రాత్రి మద్యంమత్తుల

Read More

వీడిన మ‌ర్డర్ మిస్ట‌రీ.. స్నేహితులే చంపారు

హైద‌రాబాద్: కొన్ని రోజుల క్రితం న‌గ‌రంలోని జూపార్క్ ప్రాంతంలో జరిగిన మర్డర్ మిస్టరీని సౌత్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. మృతుడి స్నేహితులే అత

Read More

6 సైబర్ నేరాల్లో రూ.5.82 లక్షలు కొట్టేసిన్రు

హైదరాబాద్‌‌, వెలుగు : గ్రేటర్‌‌లో సైబర్ క్రిమినల్స్ ఆరుగురిని ట్రాప్ చేసి రూ.5 లక్షలు 82 వేలు కాజేశారు. సైదాబాద్ కి చెందిన అయూబ్ అన్సారీకి బ్లూడార్ట్

Read More

రూ.4 వేల కోసం చంపిండు

రూ.4 వేల కోసం చంపిండు మర్డర్ కేసులో నిందితుడి అరెస్ట్ హైదరాబాద్‌‌,వెలుగు : హెచ్ సీయూ ఎంప్లాయ్ సత్యనారాయణ(56) హత్య కేసులో నిందితుడిని శంషాబాద్ పోలీసులు

Read More

పెళ్లి వేడుక‌కు వెళ్లి వ‌స్తుండ‌గా.. రెండు ఆటోల‌ను ఢీకొట్టిన లారీ.. ఏడుగురి దుర్మ‌ర‌ణం

వివాహ వేడుక‌కు ముందు జ‌రిగే తిల‌క‌ధార‌ణ ఫంక్ష‌న్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా.. రెండు ఆటోల‌ను లారీ ఢీకొట్ట‌డంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 12 మంది గాయ

Read More

వేటగాళ్ల చేతిలో రెండు ఏనుగులు మృతి?

కియోంజర్: ఒడిషా, కియోంజర్ డిస్ట్రిక్ట్‌లోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రెండు ఏనుగులు చనిపోయిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ఏ

Read More

సుశాంత్​ సింగ్​ పోస్టుమార్టం రిపోర్ట్

ముంబై: బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆయన మృతదేహానికి పోస్టు మార్టం చేసిన ముంబైలోని జుహు ప్రాంతం మున్స

Read More