క్రైమ్
జూమ్ యాప్ పై సుప్రీం కోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: మనదేశంలో జూమ్ వీడియో కాలింగ్ యాప్ ను బ్యాన్ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. యూజర్ల ప్రైవసీకి ఈ యాప్ భంగం కలిగిస్తుందని, సైబర్
Read Moreకరోనా మందు పేరుతో భార్య బాయ్ ఫ్రెండ్ కుటుంబంపై హత్యాయత్నం
కరోనా టెస్టుకు యాంటీ డ్రగ్ అంటూ విషం ఇచ్చి ఓ కుటుంబాన్ని చంపించే ప్రయత్నం చేశాడో వ్యక్తి. ఢిల్లీకి చెందిన ప్రదీప్ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ప్
Read Moreతక్కువ ధరకే ట్రాక్టర్.. ఓఎల్ఎక్స్లో సైబర్ నేరగాళ్ల మోసం
లాక్డౌన్ సమయంలోనూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తక్కువ ధరకే అమ్మకానికి వ్యవసాయ ట్రాక్
Read Moreరోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అన్
Read Moreమద్యం మత్తులో మహిళల వీరంగం.. పోలీసుల ముందే హల్చల్
సికింద్రాబాద్: మద్యం మత్తులో ఇద్దరు మహిళలు హల్చల్ చేశారు. సికింద్రాబాద్ లో పాస్ పోర్ట్ కార్యాలయం ఎదురుగా ఆగి ఉన్న కారు వద్దకు వచ్చి, కారు యజమానిని
Read Moreచపాతీల విషయంలో గొడవ.. అత్తను చంపిన అల్లుడు
భోపాల్: చపాతీల విషయంలో జరిగిన గొడవలో అత్తను కిరాతకంగా చంపేశాడు ఓ దుర్మార్గుడు. మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగిందన
Read Moreపోలీస్ స్టేషన్లో మాజీ సర్పంచ్ కొడుకు వీరంగం.. ఫర్నిచర్ ధ్వంసం
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ సర్పంచ్ కొడుకు రాజీవ్ నాయుడు వీరంగం సృష్టించాడు. ఎడపల్లి గ్రామానికి చెందిన కటకం శంకర్ అనే వ్యక్తి పై
Read Moreయూపీలో సమాజ్వాదీ పార్టీ లీడర్, కొడుకు హత్య
కాల్చి చంపిన దుండగులు పొలం విషయంలో గొడవే కారణం లక్నో: ఉత్తర్ప్రదేశ్ పంబాల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ లీడర్, ఆయన కొడు
Read Moreకరీంనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
కరీంనగర్ జిల్లా జగిత్యాల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కొండన్నపల్లి, రామడుగు మండలం వెదిర శివారులో కారు, బైక్ ఢీకొన్న ఘట
Read Moreఇక్కడెందుకు కూర్చున్నారన్నందుకు కాల్చి చంపిన దుండగులు
నిషేధిత స్థలంలో కూర్చున్నందుకు ప్రశ్నించిన పోలీసును కాల్చి చంపిన ఘటన హర్యానాలోని హిసార్ లో జరిగింది. మనీష్ కుమార్ శర్మ అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (
Read Moreపెయింట్ షాపులో అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
మృతులు నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ కమ్ రెసిడెన్షియల్ కాం
Read Moreదొంగకు కరోనా.. 30 మంది పోలీసులు క్వారంటైన్కు
భువనేశ్వర్: అరెస్టయిన ఓ దొంగకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో అతన్ని పట్టుకున్న పోలీసులందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..
Read Moreభూ వివాదం.. అన్నదమ్ములను కాల్చి చంపిన కానిస్టేబుల్
ఓ స్థలం వివాదం విషయంలో ఇద్దరు అన్నదమ్ములను తుపాకీతో కాల్చి చంపి కలకలం సృష్టించాడు ఓ కానిస్టేబుల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పరగనాస్ జిల్లాలో జర
Read More












