
క్రైమ్
దేవతకు మొక్కుగా నాలుక కోసుకున్న కార్మికుడు
సేఫ్ గా ఇంటికి చేర్చమని వేడుకోలు పాలన్ పూర్: లాక్ డౌన్ తో విసుగు చెందిన ఓ కార్మికుడు తనను సేఫ్ గా ఇంటికి చేర్చాలని అమ్మవారిని వేడుకొని మొక్కుగా నాలుకన
Read Moreఎమ్మెల్యే బెదిరింపులు..ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నడాక్టర్
ఎమ్మెల్యే బెదిరింపులకు తాళలేక ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఢిల్లీ దుర్గా విహార్ నివాసి రాజేంద్ర సింగ్ (52) డాక్టర్ గా విధులు నిర్వహిస
Read Moreదర్యాప్తులో సహకరించేందుకు సిద్ధం
తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్ న్యూఢిల్లీ: పోలీసుల విచారణలో సాయపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కాంధల్వి చెప్పాడు. ఇప్పటికే త
Read Moreషర్జీల్ ఇమామ్పై చార్జిషీట్ దాఖలు
దేశ ద్రోహం, అల్లర్ల సంబంధిత సెక్షన్లు న్యూఢిల్లీ: దేశ ద్రోహ ప్రసంగాలు చేయడంతోపాటు అల్లర్లకు పాల్పడ్డాడనే ఆరోపణలతో షర్జీల్ ఇమామ్ పై ఢిల్లీ పోలీసులు చార
Read Moreటిక్టాక్లో లైకులు రాలేదని, సూసైడ్ చేసుకుండు
డిప్రెషన్కు గురై టీనేజర్ ఆత్మహత్య.. నోయిడాలో ఘటన న్యూఢిల్లీ: టిక్టాక్లో తాను పెడుతున్న వీడియోలకు సరిగ్గా లైక్లు రావడం లేదని ఓ టీనేజర్ ఆత్మహత్య
Read Moreఫ్లాట్లో ఒంటరిగా ఉన్న మహిళపై రేప్
మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణం భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ మహిళా బ్యాంక్ మేనేజర్ పై గుర్తుతెలియని వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన ఫ్లాట్ లో ఒంటరిగ
Read Moreమూక దాడిలో ముగ్గురి మృతి
మహారాష్ట్రలోని పాల్ గఢ్ లో ఘటన పాల్ గఢ్: కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానిక మూక లాక్కెళ్లి కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలోని పాల్ గఢ్ జిల్లా
Read Moreమహిళా కేసులో నిర్లక్ష్యం: CI, SIలు సస్పెన్షన్
వైజాగ్: పలు కేసుల దర్యాప్తులో ఆలస్యంగా వ్యవహరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సైబర్ క్రైమ్ సీఐ, ఎస్ ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శుక్రవ
Read Moreరోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనం
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై ఇవాళ(శుక్రవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజ
Read Moreఫేక్ కాల్స్తో రూ.7 లక్షలు టోకరా
నాంపల్లి, వెలుగు: బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు ముగ్గురి నుంచి రూ.7లక్షలు కొట్టేశారు. గోల్కొండకి చెందిన ఓ మహిళకు ఫోన్ చేసి డెబిట
Read Moreలాక్డౌన్ పొడిగించారని మనస్తాపంతో పూజారి ఆత్మహత్య
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా మే 3వరకు లాక్డౌన్ను పొడిగించడంతో ఓ పూజారి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో
Read Moreకరోనా పేషెంట్ను తీసుకెళ్తున్న అంబులెన్స్పై రాళ్ల దాడి
కరోనా లక్షణాలున్న వ్యక్తులతో వెళుతున్న అంబులెన్స్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్లోని మొరదాబాద్లో జ
Read Moreమెడికల్ షాపులో బీర్లు..నిర్వాహకుడి అరెస్టు
నాగ్పూర్: లాక్ డౌన్ అమలుతో మందు దొరకట్లేదు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని మెడికల్ షాప్ లో అక్రమంగా బీర్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Read More