క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
జైపూర్: రాజస్థాన్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చురు జిల్లాలో సోమవారం కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు అక్క
Read Moreవిద్యుత్ షాక్ తో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: కరెంట్ తీగపై పడిన ప్యాంట్ తీసుకోబోయి విద్యుత్ షాక్తో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. చాదర్ఘాట్ పరిధిలోని దయానంద నగర్ సిరి నిలయం అపా
Read Moreకృష్ణా జిల్లాలో విషాదం.. చెరువులో పడి అన్నదమ్ములు మృతి
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మందపాడులో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఇంటి సమీపంలో ఉన్న చెరువు దగ్గర సెల్ఫీ తీసుకుందామని వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు
Read Moreకట్టెపుల్లల కోసం వెళ్లిన మహిళపై నలుగురు యువకుల రేప్.. ఫోన్ లో వీడియో తీసి..
ప్రపంచమంతా కరోనా భయం గుప్పెట్లో ఉన్న సమయంలోనూ మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ లోని సంత్ రావిదాస్ నగర్ జిల్లాలో ఈ నెల 10వ తేదీన
Read Moreఅక్రమ దందాకు సహకరిస్తున్న ఆరుగురు పోలీసులు సస్పెండ్
హైదరాబాద్: మేడిపల్లిలో డీజీల్ అక్రమ దందాకు సహకరిస్తున్న పోలీసులపై వేటు పడింది. డీజిల్ ముఠాకు సహకరించిన ఆరుగురు పోలీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవ
Read Moreకరోనా డెడ్బాడీ బ్యాగ్ తెరవడంతో.. 18 మందికి వైరస్
థానె(మహారాష్ట్ర): కరోనాతో లక్షణాలతో చనిపోయిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న 18 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్రలోని థానె ఉల్లాస్ నగర్ కు చెందిన 40 ఏళ
Read Moreసీనియర్పై సీఏఎఫ్ కమాండర్ కాల్పులు.. ఇద్దరు మృతి
మరొకరికి మూడు బుల్లెట్ గాయాలు చత్తీస్గఢ్ లో ఘటన రాయ్పూర్: చత్తీస్ గఢ్ లోని నారాయణ్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. చత్తీస్గఢ్ సాయుధ దళం(సీఏఎఫ్) అ
Read Moreక్వారంటైన్ నుంచి తప్పించుకొని వలస కూలీ ఆత్మహత్య
యూపీలో ఓ వలస కార్మికుడు క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తింద్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహార్పూర్ గ్రామంలో ఈ సంఘటన
Read Moreనకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు లో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరులో గుట్టుచప్పుడు కా
Read Moreభర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని భార్య సూసైడ్
న్యూఢిల్లీ: తన పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేయకపోవడంతో ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని
Read Moreపూజారులపై మూక దాడి.. ఆలయంలో దోపిడీ
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన ముంబై: మహారాష్ట్రలో మూకదాడులు కొనసాగుతున్నాయి. పాల్ఘర్ జిల్లాలోని బలివాలిలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు ఇద్
Read Moreఎంపీ వీరేంద్ర కుమార్ కన్నుమూత
కోజికోడ్(కేరళ): రాజ్యసభ ఎంపీ, మాతృభూమి మలయాళ దినపత్రిక ఎండీ, లోక్తాంత్రిక్ జనతా దళ్(ఎల్జేడీ)నేత వీరేంద్ర కుమార్(84) హార్ట్ ఎటాక్తో కన్నుమూశారు. కొంత
Read Moreగౌతమ్ గంభీర్ ఇంట్లో కారు చోరీ
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నాన్న కారును దొంగలు ఎత్తుకెళ్లారు. రాజేంద్రనగర్ లోని గంభీర్ ఇంటి బయట ఆయన తండ్రి వాడే ఎస్ య
Read More












