
క్రైమ్
మూడు యాక్సిడెంట్లలో.. ఆరుగురు కూలీలు మృతి
లక్నో: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న కూలీలు ప్రమాదాల బారిన పడుతున్నారు. యూపీలో గురువారం రాత్రి వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగు
Read Moreకరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్.. 10 మంది మృతి
విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్ ఏడుగురు మహిళలు మృతి ట్రాక్టర్లో 30మంది కూలీలు! ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ
Read Moreయాక్సిడెంట్ మృతులకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నో: యూపీ, మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వలస కార్మికులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ గ్రేషియా ప్రకటిం
Read Moreతోసేస్తే చనిపోయాడు: తనయుడి చేతిలో తండ్రి మృతి
బెంగళూరు: తాగిన మైకంలో ఉన్న తండ్రిని కొడుకు నియంత్రించడానికి ప్రయత్నించగా ఆయన పొరపాటున జారిపడి చనిపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. అందిన సమాచారం ప్రకారం
Read Moreహిజ్రాను కత్తితో పొడిచి చంపాడు
వరంగల్: హిజ్రాను ఓ వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వరంగల్ లో జరిగింది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన సుర
Read Moreజగద్గిరిగుట్టలో దారుణం.. పట్టపగలే యువకుడి హత్య
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. స్థానిక ఆర్పీ కాలనీలో ఫయాజ్ అనే వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. వెంటాడి కత్తులతో దాడిచేసి చంప
Read More‘మట్కా కింగ్’ రతన్ ఖత్రి మృతి
ముంబై: ఇండియాలో బెట్టింగ్ రాకెట్ ను ప్రారంభించినవారిలో ఒకరు, ముంబైకి చెందిన మట్కా కింగ్.. రతన్ ఖత్రి(88) సోమవారం చనిపోయారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో
Read Moreలాక్డౌన్ ఎఫెక్ట్: వలస కూలీ దుర్మరణం
ఢిల్లీ నుంచి సైకిల్ పై బయల్దేరిన బీహార్ వాసి ఐదురోజుల్లో సగం దూరం చేరిక టిఫిన్ కోసం బ్రేక్ తీసుకోగా.. కారు ఢీకొట్టడంతో మృతి న్యూఢిల్లీ: దేశవ్యాప్తం
Read More‘నో ముస్లిం స్టాఫ్’.. చెన్నైలో బేకరీ యజమాని అరెస్ట్
ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ఘటన తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లింలు నిర్వహించే లేదా వారు పనిచేసే దుకాణాల్లో వ
Read Moreమద్యం మత్తులో కొట్లాట: తండ్రి చేతిలో 20ఏళ్ల కొడుకు హత్య
మద్యం తాగొచ్చి కట్టుకున్న భార్యను, తండ్రిని రోజూ హింస పెడుతున్నాడు. చివరికి ఆ మద్యం మత్తులో జరిగిన గొడవలో కన్న తండ్రి చేతిలోనే హతమయ్యాడు.
Read Moreసిటీ నుంచి వెళ్తున్న మామిడికాయల లారీ బోల్తా.. ఐదుగురు వలస కూలీల మృతి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్.. వలస కార్మికులను అష్టకష్టాల్లోకి నెట్టేసింది. ఎక్కడికక్కడ అన్
Read Moreనవదంపతుల ప్రాణం తీసిన సెల్ఫీ
యశ్వంత్పూర్: ఈ మధ్యే పెళ్లయిన దంపతులు సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయారు. ఈ విషాద ఘటన కర్నాటక హసన్ జిల్లాలోని హేమావతి నది వద్ద జర
Read Moreయూపీలో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం
మహారాజ్గంజ్(యూపీ): ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన యూపీ మహారాజ్ గంజ్ లోని కొల్హి ప్రాంతంలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఇంటి
Read More