జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏకాదశి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఏకాదశిని పురస్కరించుకుని… గోదావరిలో పుణ్యస్నానాలకు వెళ్లిన యువకుల్లో కొందరు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరి నదిలో ఏకాదశి స్నానానికి వెళ్లిన కార్తీక్, రవీందర్, ప్రదీప్ అనే ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఏకాదశి పండుగ సందర్భంగా గంగ స్నానానికి వెల్లిన యువకులు ప్రమాద వశాత్తు అందులో పడి మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.
పుణ్యస్నానానికి వెళ్లి.. ముగ్గురు యువకులు మృతి
- క్రైమ్
- July 1, 2020
లేటెస్ట్
- పాత పర్మిషన్లతో మట్టి దందా!.. కేటాయించింది ఓ చోట.. తవ్వకాలు మరోచోట
- జైపూర్ మ్యూజియంలో విరాట్ మైనపు బొమ్మ
- టమాట తోటలకు వైరస్ దెబ్బ..పెద్ద సంఖ్యలో చనిపోతున్నమొక్కలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే దీపక్, సుజీత్
- మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్
- కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నడు .. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు
- ఇది రెండు పరివార్ల నడుమ పోరు.. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి
- పారిస్ ఒలింపిక్స్కు శ్రీశంకర్ దూరం
- ముంబై మహాన్.. పంజాబ్పై 9 రన్స్ తేడాతో గెలుపు
- ఇయ్యాల్నే ఫస్ట్ ఫేజ్ .. 102 లోక సభసీట్లకు ఎన్నికలు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్